ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా...13మందికి గాయాలు...

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా
13మందికి గాయాలు
ప్రజా చరిత్ర న్యూస్,అనంతపురం, మే,25 :

అనంతపురం జిల్లా,గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.హై దరాబాద్ నుండి అనంతపురం వెళ్తుం డ గా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదు పుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణి కులలో సుమారు 13మందికి గాయాల య్యాయి.మిగిలిన వారు సురక్షితంగా బ యటపడ్డారు.సంఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...