Posts

Showing posts from May, 2026

వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగు దేశం పార్టీ చరిత్ర...మహానాడుపై తీవ్ర విమర్శ లు...ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూ లు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త...

Image
వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ చరిత్ర మహానాడుపై తీవ్ర విమర్శలు ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి : వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక తెలు గుదే శం పార్టీ చరిత్ర అని ప్రస్తుతం జరుగుతున్న మ హానాడుపై వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్య క్షుడు,మాజీ ఎమ్మె ల్యే,కర్నూలు నియోజక వర్గ సమన్వయ కర్త ఎస్.వి.మోహన్ రెడ్డి తీవ్ర వి మర్శలు చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.టీడీపీని వెన్నుపో టు పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమం ప్రజా సమస్యలు,ఎ న్నికల హామీల అమలుపై చర్చించడానికి కా కుండా,వైఎస్ ఆర్సీపీ,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరి మితమైందని విమర్శించారు.వైఎస్ఆర్సీపీ గొ డవలు,కక్షసాధింపుల రాజకీయాలు చేసే పార్టీ కాదని,సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితా ల్లో మార్పు తీసుకువచ్చిన పార్టీ అని పేర్కొ న్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్య...

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంత య్య...

Image
హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంతయ్య ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి : హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభసందర్భంగా శుక్రవారం హైద రాబాద్ విక్టోరియా ఆడిటోరియం గచ్చిబౌలి లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ప్రాంగణంలో గత ఫిబ్రవరి నెలలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆద్వర్యంలో గిన్నిస్ 'అచీవర్స్ మీట్' (గిన్నెస్ అచ్చివర్స్ మీట్) ని ర్వహించబడింది.ఈ బృహత్తర కార్యక్రమంలో 22 దేశాల నుండి 2,000మంది హాజరై గంట పాటు కీబోర్డ్ వాయిద్య కారులు కీబోర్డ్ ఆగ కుండా వాయించారు.అందులో కీబోర్డ్ వాయిం చుటలో 777మంది వాయిధ్యకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.770మందిలో ఒకరు గా మన కర్నూ లు వాసి అనంతయ్య ప్రతిభ కనబరిచారు.ఈ ప్రతిభావంతులకు ఈ స్కూ లు వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి హైదరా బాద్ లో స్వయంగా సర్టిఫికేట్లు అందజేసి అభి నందించారు.ఈ కార్యక్రమంలో మన పట్టణా నికి చెందిన సింగారి శేషయ్య గ్రేసమ్మ ,కుమా రుడు సింగారి అనంతయ్య గిన్నిస్ వరల్డ్ రికా ర్డులో చోటు సంపాదించాడు.ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం,కుటుంబ సభ్యులు, బంధువుల...

కేరళ ప్రతిపక్ష నేత పీనరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులను ఖండించండి...సిపిఎం విజ్ఞప్తి..

Image
కేరళ ప్రతిపక్ష నేత పీనరయి విజయన్ ఇంటిపై ఈడి దాడులను ఖండించండి సిపిఎం విజ్ఞప్తి ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి,మే,28 : కేరళ ప్రతిపక్ష నేత సిపిఎం పార్టీ పోలిట్ బ్యూ రో సభ్యులు పినరయి విజయన్ ఇంటిపై ఈడి సోదాలను ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో గురువారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగిం ది.ఈ సందర్భంగా సి.పి.ఎం.ఓల్డ్ సిటీ కార్యద ర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో  సి పిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్,సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ.ఎస్.రా ధాకృష్ణ మాట్లాడుతూ కేరళ మాజీ ముఖ్య మంత్రి ప్రతిపక్ష నేత విజయన్ ఇంటిపై ఈడి సోదాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూ ని చేయడమేనని విమర్శించారు.దీని వెనకాల బిజెపి కుట్ర దాగి ఉందని,ఇలాంటి పని చేయ డంలో బిజెపికి కొత్తేమీ కాదని తెలియజేశా రు.ప్రజాసేవకే అంకితమై అహర్నిశలు కేరళ రా ష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి,పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన విజయన్ ఇంటిపై,ఆయ న కూతురు,అల్లుడి ఇళ్లపై, ఆయన బంధువు ల ఇళ్లపై ఈడి సోదాలు చేయడం హాస్యాస్ప దం అని ఏద్దేవా చేశారు.బిజెపి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహర...

సమస్యలు పరిష్కరంకోసం 29వ వార్డులో సిపిఐ పర్యటన...

Image
సమస్యలు పరిష్కరంకోసం 29వ వార్డులో సిపిఐ పర్యటన ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరే షన్ : కర్నూలు నగరంలోని 29వ వార్డులో స మస్య లు పరిష్కరించాలని సిపిఐ నగర సహాయ కా ర్యదర్శి దంభోళం శ్రీనివాసరావు డిమాండ్ చే శారు.ఈ మేరకు గురువారం కర్నూలు మున్సి పల్ కార్పొరేషన్ పరిధి,29వ వార్డులో సప్తగిరి కాలనీ సాయినాథ్ నగర్,బాలాజీ నగర్ లో డి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యటించారు.ఈ సందర్బంగా డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డ్ ప్రాంతాల్లో రోడ్డుపై మురుగునీరు ప్రవ హించి,వచ్చిపోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నట్లు చెప్పారు.వార్డ్ లో సరైన డ్రైనే జీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్డుపైన మురుగు నీరు నిలిచి,దోమలకు నిలయంగా మారింద న్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు తరచూ డెంగ్యూ,మలేరియా,స్కిన్ ఎలర్జీలాంటి అనా రోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందా రు.కావున వార్డ్ లో తక్షణమే డ్రైనేజీ సిస్టం ఏ ర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సం దర్బంగా డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యా లయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరిం చారు.ఈ కార్యక్రమంలో ఇబ్ర...

ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న చేయి పట్టుకుని లాగారు...దేహశుద్ధి చేసిన స్థానికులు...

Image
ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న చేయి పట్టుకుని లాగారు దేహశుద్ధి చేసిన స్థానికులు ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే,28 : మహిళను దేవతగా గౌరవించే భారతదేశంలో రక్షణ కరువైంది.ప్రతి రోజు ఎక్కడో చోట మహి ళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా యి.ప్రభుత్వాలు మారిన మహిళా రక్షణలో వి ఫలం చెందుతునే ఉన్నాయి.అధికారం కోసం మహిళలను ఓ టు బ్యాంక్ యంత్రాలుగా చూ స్తున్నారే తప్ప,వారి రక్షణ బాధ్యత విస్మరిస్తు న్నే ఉన్నాయి.ఇలాంటి నేపథ్యంలో హైదరాబా ద్ లో జరిగిన మరొక ఘటన దుర్మార్గం.వివ రాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్ – బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంట రిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతిని నేపాలీ యువకులు చేయి పట్టి లాగి,అసభ్యంగా ప్రవ ర్తించారు.ఈ ఘటనలో యువతి కేకలు విని స్థానికులు నేపాలీల ను నిర్బంధించి దేహశుద్ధి చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.దీం తో యువకులు సునీల్,ఉమేష్,లక్ష్మణ్,పురు షోత్తం,రామ్ నేవుపనేలు స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానికుల పిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి... బక్రీద్ ప్రార్థనల్లో ముస్లిం సమాజం డిమాండ్...

Image
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి బక్రీద్ ప్రార్థనల్లో ముస్లిం సమాజం డిమాండ్ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి :  కర్నూలు నగరం,కల్లూరు అర్బన్ పరిధిలో ని మసీద్ గా హజరత్ జి మౌలానా యూసుఫ్ సాబ్ రహ్ మసీద్ ఆవరణలో గురువారం బక్రీ ద్ పురస్కరించుకొని మసీద్ కమిటీ అధ్యక్షు లు అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు.ప్రార్ధనలకు ప్రభుత్వ ఖా జీ మౌలానా మ హమ్మద్ ఇస్మాయిల్ అసాది, ముఫ్తి ఖళీల్ అహమ్మద్ లు హాజరై ప్రత్యేక ప్రా ర్థన జరిపించారు. అనంతరం మసీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముల్లహుసేన్ సాహెబ్ మాట్లాడుతూ దేశంలో ముస్లిం సమాజంతో పాటుగా హిందూ సమా జం మనుగడ సాగిస్తుంది.ఈ నేపథ్యంలో హిం దూ సమాజం ఆవును గోమాతగా పూజిస్తు న్నారు.అలాంటి అవును ఎక్కడ కూడా జంతు బలి చేయకూడదని పిలుపునిచ్చారు.జే మి యాతే ఉ మా ఏ హిందూ అధ్యక్షులు,భారత దేశ ముస్లిం మతపెద్దలు మౌలానా ఆర్షద్ మద ని పిలుపుమేరకు ఆవును గో మాతగా,జాతీ య జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు.రాష్ట్రంలోని అతిపెద్ద మసీద్ గా హజరత్ జి మౌలానా యూసుఫ్ సాబ్ రహ్ మసీద్ ను ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అ న్నారు. ...

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను కేవలం యంత్రాల్లా చూస్తున్నాడు...ఎస్.వి.విజయ మనోహరి,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్...

Image
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను కేవలం యంత్రాల్లా చూస్తున్నాడు ఎస్.వి.విజయ మనోహరి,వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళ లను కేవలం యంత్రాల్లా మాత్రమే చూస్తున్నారని వై ఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.వి.విజయ మనోహరి విమర్శిం చారు.ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లా డుతూ ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత వా టిని అమలు చేయకుండా మోసం చేస్తు న్నారని ఆమె మండిపడ్డారు.“ఉచిత బస్సు” పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ 16 స ర్వీసుల్లో కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి,మిగ తా సర్వీసులను మహిళలకు అందకుండా చే స్తున్నారని ఆరోపించారు.అలాగే ప్రతి మహి ళకు నెలకు రూ.1500 “ఆడబిడ్డ నిధి” ఇస్తా మని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు.ఉచిత బస్సు పథకాన్ని క్రమం గా ఎత్తివేయడానికి కూటమి ప్రభుత్వం ఎల క్ట్రిక్ బస్సులను తీసుకొస్తోందని ఆమె ఆరోపిం చారు.ఇప్పటికైనా మహిళ లు చంద్రబాబు ప్ర భుత్వ మోసాలను గుర్తించి తగిన బుద్ధి చెప్పా లని ఎస్.వి.వి...

జాబ్ క్యాలెండర్ పై అవగాహన...ఎంపీ బస్తిపా టి నాగరాజు...

Image
జాబ్ క్యాలెండర్ పై అవగాహన ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్,మే 27:  నగరంలోని బిర్లా కాంపౌండ్,ఎస్.వి.ఆర్ కో చింగ్ సెంటర్ లో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూర్,ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్ సం యుక్తంగా నిర్వహించిన జాబ్ క్యాలెండర్ 20 26పై అవగాహన సదస్సుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆ యన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభు త్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రి చం ద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభి షేకం చేశారు.అనంతరం జాబ్ క్యాలెండర్ 20 26 సంవత్సరంలో భర్తీ చేసే ఉద్యోగాలకు సం బంధించిన వివరాలు,వాటి సిలబస్,మార్కుల కేటాయింపుకు కావాల్సిన అర్హతలు మొదలైన వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్క రించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశా రు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చి న మాట నిలబెట్టుకుంటూ జాబ్ క్యాలెండర్ ను ఉగాది పర్వదినాన విడుదల చేశారని తె లిపారు.యువత ఈ అవకాశాన్ని సద్విని యో గం చేసుకొని ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షల కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఉద్యో గాలకు సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చే యడం ద్వారా యువత ...

ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే...

Image
ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు ఇంటింటి సర్వే అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా కల్పిం చడమే లక్ష్యం సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి 'లోగో'తో కూడిన స్టిక్కర్‌ జూన్‌ 2-12 వరకు 'ప్రజాపాలన' ముగిం పు వేడుకలు అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం ఆ దేశాలు ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్‌,మే 27:  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అ మలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారు లను ఆదేశించింది.అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నదే ప్ర భుత్వ సంకల్పమని వెల్లడించింది.సచివాల యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్య క్షతన క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమైంది. సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌,దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంతోపాటు జూన్‌,2 నుంచి 12 వరకు రా ష్ట్ర స్థాయిలో చేపట్టనున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' ము గింపు కార్యక్రమంపై సబ్‌ కమిటీ చర్చించింది.రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సా మాజిక భద్రతను కల్పించడమే ధ్యేయంగా ప్ర భుత్వం ఇందిరమ్మ కు...

ప్రేమ పెళ్లి...నెల రోజులకే యువతి ఆత్మహత్య...

Image
ప్రేమ పెళ్లి...నెల రోజులకే యువతి ఆత్మహత్య ప్రజా చరిత్ర న్యూస్,ఏలూరు ప్రతినిధి : ఏలూరు జిల్లా,చాట్రాయి మండలం,సూరం పాలెంలో కట్నం వేధింపుల కారణంగా యువ తి ఆత్మహత్య చేసుకుంది.ఎన్టీఆర్ జిల్లా,విస్స న్నపేటలో డిగ్రీ చదువుతున్న చంద్రలేఖ,రమ ణక్క పేటకు చెందిన ఆరెళ్ల లితిన్ ను గత నెల 23న వివాహం చేసుకుంది.పెళ్లైన కొద్ది రోజుల కే కట్నం తీసుకు రాలేదంటూ అత్తింటివారు వే ధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది.గత మం గళవారం రెండు కుటుంబాలతో మాట్లాడతా మని పోలీసులు చెప్పగా...ఇంటికి వచ్చాక తా ను తప్పు చేశానంటూ తల్లిదండ్రుల వద్ద విల పించింది.మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది.

ఒక పూట భోజనం...కిలోమీటర్ల కొద్దీ నడక... రూపాయి పతనంతో విదేశీ విద్యార్థులకు కష్టాలు...

Image
ఒక పూట భోజనం...కిలోమీటర్ల కొద్దీ నడక రూపాయి పతనంతో విదేశీ విద్యార్థులకు కష్టాలు ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి : డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమ తులు,స్టాక్‌ మార్కెట్లు,వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తుంది.కానీ విదేశీ డిగ్రీ,చదువు తర్వాత మం చి ఆదాయం సంపాదించాలనే కలలతో ఇండ్ల ను వదిలివెళ్లిన లక్షలాది భారతీయ విద్యార్థు లను సైతం ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదువు కంటే ఎక్కువగా రోజులు ఎలా గడ పాలన్న ఆలోచనలతో విద్యార్థులు సతమత మవుతున్నారు.బలహీనపడుతున్న రూపా యి విలువ విదేశాల్లో ఉన్న అనేక మంది భార తీయ విద్యార్థులను బతకడానికి బడ్జెట్‌ వేసు కునేలా చేసింది.అధికారిక పార్ట్‌ టైమ్‌ షిఫ్ట్‌ ల తోపాటు డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లు,రైల్వేస్టేషన్ల లో ఫ్లోర్‌లను తుడవడం వంటి కష్టతరమైన పనులు చేయడం నుంచి,రోజుకు ఒక పూట మాత్రమే తింటూ జీవించడం లేదా అసలు భో జనమే మానేయడం వరకు...పతనమవుతు న్న రూపాయి మధ్య విదేశాలలో చదువుకోవ డం అనేది చాలా కఠినంగా మారింది.విపరీత మైన సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవా రు తప్ప మిగిలిన చాలామంది పరిస్థితి ఇదే. భోజనాలు మానేస్తూ కేవలం మనుగడ క...

బాపట్లలో దొంగల బీభత్సం...

Image
బాపట్లలో దొంగల బీభత్సం ప్రజా చరిత్ర న్యూస్,బాపట్ల ప్రతినిధి : బాపట్ల రైలుపేట ప్రాంతంలో దొంగలు రెచ్చి పోయారు.స్థానికుడు సయ్యద్ అన్వర్ పాషా కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ సందర్భం గా నరసరావుపేటలోని అత్త వారింటికి వెళ్లా రు.బుధవారం ఉదయం స్కూల్‌లో పని ఉం డటంతో కుమారుడితో కలిసి ఇంటికి వచ్చా రు.అయితే ముందు తలుపు తెరుచుకోక పోవ డంతో వెనుక వై పు వెళ్లి చూడగా తలుపు తెరి చి ఉండటం గమనించారు.అనుమానం వచ్చి లో పలికి వెళ్లి చూడగా బీరువాలు,కబోర్డు లు పగలగొట్టి ఉండగా…ఇంట్లో సామాను మొత్తం చెల్లాచెదురుగా పడివుంది.కొంత నగదు,ల్యాప్‌ టాప్‌తో పాటు మరికొన్ని విలువైన వస్తువులు దొంగలు అపహరించి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు.ఇటీవల బాపట్లలో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచాలని ప్రజలు కోరుతున్నా రు.

నీట్ యూజీ 2026 పేప‌ర్ లీక్ కేసు...నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు...సుప్రీంకోర్టు...

Image
నీట్ యూజీ 2026 పేప‌ర్ లీక్ కేసు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు సుప్రీంకోర్టు ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి, మే,25 : నీట్ పేప‌ర్ లీక్ కేసును ప‌రిశీలించి గ‌తం నుం చి ఎన్టీఏ ఎటువంటి గుణ‌పాఠాలు నేర్చుకోలే ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం నిరాశ‌ను వ్య‌క్తం చేసిం ది.2024లోనూ పేప‌ర్ లీకైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఆ ఏడాది సుప్రీం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.మాని ట‌రింగ్ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని చె ప్పింది,కానీ ఎన్టీఏ మాత్రం ఆ మానిట‌రింగ్ క‌మిటీ చేసిన సూచ‌న‌ల గురించి స్పందించ‌లేద‌ని సుప్రీం తెలిపింది.పేప‌ర్ లీక్ కేసులో దాఖ‌లైన పిటీష‌న్ల‌కు ఎన్టీఏ రెస్పాన్స్ ఇవ్వాల‌ని సుప్రీం కోరింది.ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా మెడిక‌ల్ అసోసియే ష‌న్ సుప్రీంలో పిటీష‌న్ వేసింది.ఎన్టీఏను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిం చాల‌ని ఆ పిటీష‌న్‌లో కోరింది.సుప్రీం రిటైర్డ్ జ‌డ్జితో క‌లిపి ఏర్పాటు చేసిన జ్యుడిషియ‌ల్ క‌మిటీ నేతృత్వంలో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను నిర్వ‌హించాల‌ని ఎఫ్ఏఐఎంఏ డి మాండ్ చేసింది.ప్ర‌శ్నాప‌త్రాల‌ను డిజిట‌ల్ లా కింగ్ చేయాల‌ని పిటీష‌న్‌లో కోరారు.లోపాల‌ ను గుర్తించేందుకు సెంట‌ర్ వైజ్ ఫ‌లితాల‌ను ఇవ్వ...

అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్...పిర్యాదు చేసిన చర్యలు శూన్యం...పట్టించుకోని అధికారులు...అగ్రహి స్తున్న స్థానిక వాసులు...

Image
అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్ పిర్యాదు చేసిన చర్యలు శూన్యం పట్టించుకోని అధికారులు అగ్రహిస్తున్న స్థానిక వాసులు ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి, మే,25 : నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డులో ప్రజ ల ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం కోసం పార్క్ ల కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తారు.ఆ స్థలంలో స్థానిక ప్రజల కమిటీ బృందం విజ్ఞాపన మేరకు ఆ పార్క్ లో ఉదయం, సాయంత్రం స్త్రీ,పురుషు లు,పిల్లలు,వయోవృద్ధులు నడక కోసం,పిల్లలు ఆడుకోవడానికి కావలసిన వసతులు అన్ని అందులో ఏర్పాటు చేస్తారు.ప్రధానంగా పిల్లల కోసం ఊయల,జారుడు బండ,సైక్లింగ్,గుండ్రం గా తిరిగే పరికరాలు వివిధ రకాల వ్యాయా మం చేసుకునే వీలుగా పరికరములను ఏర్పా టు చేస్తారు.దీంతో పిల్లలు యువకులు మహి ళలు వృద్ధులు వాటిని ఉపయోగించుకొని ఉదయం,సాయంత్రం పార్కులకు వెళ్లి ఎవరికి కావాల్సిన వ్యాయామాలు వారు చేసుకుంటూ తమ ఆరోగ్య పరిరక్షణ,మానసిక ఉల్లాసం పొందుతారు.అందుకోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. అయితే కొన్ని పార్క్ లు నిర్వహణ లోపం వల్ల నిర్మానుష్యంగా మారుతున్నాయి.అలాంటి పా ర్క్ ల్లో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.ఇదే ...

ప్రేమికుడి స్నేహితుడితో శృంగారానికి నిరాకరణ...బాలిక దారుణ హత్య...

Image
ప్రేమికుడి స్నేహితుడితో శృంగారానికి నిరాకరణ  బాలిక దారుణ హత్య ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే, 25 : ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్,పడ్రి ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి,ఆపై దారు ణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వ చ్చింది.బాలిక శరీరంపై ముక్కు,పెదవులు,మె డ భాగాల్లో తీవ్రమైన గాయాలు ఉండటంతో, నిందితులు ఆమెను ఎంతటి పాశవికంగా హ తమార్చారో స్పష్టమవుతోంది.ఈ ఘటనలో ప్రే మికుడితో పాటు అతని స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.బాలిక తన వదిన తో కలిసి శనివారం రాత్రి పడుకుంది.అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఆమె అదృశ్య మైంది.కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. ఉదయం ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొడి కాలువలో ఆమె మృతదేహం కనిపించింది.ఆ బాలికను సుఖనై గ్రామా నికి చెందిన సాజన్ (ప్రేమికుడు),అజ య్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధా రించారు.ఘటన పట్ల ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం,సాజన్ బాలికను రాత్రిపూట బయటకు పిలిపించాడు.ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి సాజన్ ముందుగా ఆమెపై అత్యాచారం చేశాడు.ఆ తర్వాత తన స్నేహి తుడైన అజయ్ కూడా శృంగారంలో పాల్గొనా లని బాలికపై ఒత్తి...

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా...13మందికి గాయాలు...

Image
ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా 13మందికి గాయాలు ప్రజా చరిత్ర న్యూస్,అనంతపురం, మే,25 : అనంతపురం జిల్లా,గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.హై దరాబాద్ నుండి అనంతపురం వెళ్తుం డ గా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదు పుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణి కులలో సుమారు 13మందికి గాయాల య్యాయి.మిగిలిన వారు సురక్షితంగా బ యటపడ్డారు.సంఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.

వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య...

Image
వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య ప్రజా చరిత్ర న్యూస్,భీమిలి,మే,25 : విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీ తో మెడ బిగించి హత్య చేసింది.అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుప త్రికి తీసుకెళ్లగా,వైద్యుల తనిఖీల్లో అసలు ని జం బయట పడింది.పోలీసులు నిందితురాలి ని అరెస్ట్ చేశారు.కుటుంబ కలహాలా? లేక ఇ న్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణంలో పో లీసులు విచారణ జరుపుతున్నారు.

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం...

Image
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే,25 : తప్పిపోయిన పిల్లల,అపహరణకు గురైన పిల్ల ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అంతర్జాతీయంగా ఈ దినోత్సవం జరుపుకుం టారు.2001నుండి ఆరు ఖండాలలోని ఎరవైకి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని పురస్కరించు కుని అవగాహ నా కార్యక్రమాలు,తల్లిదండ్రు లు,పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,స్వచ్చం ద సంస్థలు,ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై సెమినార్లు,ప్రదర్శనలు వంటి కార్య క్ర మాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు.1998లో యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ ప్రారంభించబడింది.పిల్లల అపహ రణ,పిల్లలపై లైంగిక వేధింపులు,పిల్లలు దోపి డీకి గురవ్వకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న స్వ చ్చంద సంస్థ ఇది.ఇరవై తొమ్మిది దేశాలు ఈ సంస్థ పరిదిలో పనిచేస్తున్నాయి.తప్పిపోయిన పిల్లలను వెతికి వారి కుటుంబాలకు తిరిగి కలి పే ఆశను సూచించే ఫేర్గెట్మినాట్ అనే పువ్వు ను ఈ రోజుకు ప్రతీకగా ఉపయోగిస్తారు.గత వారం క్రితం సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లకు తప్పిపోయ...

మహిళా డాన్సర్లుగా మగ పోలీసులు...

Image
మహిళా డాన్సర్లుగా మగ పోలీసులు ప్రజా చరిత్ర న్యూస్,మే,26 : నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు మారువేషాలు వేయడం సినిమాల్లో ఎక్కువ గా చూస్తుంటాం.ఇలాంటిదే థాయిలాండ్లో రి యల్ లైఫ్లో జరిగింది.డ్రగ్స్,ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కే సులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునేం దుకు లోప్బురి ప్రావిన్స్ లోని థాలువాంగ్ జిల్లా పోలీసులు లేడీ డాన్సర్లుగా వేషం వేశారు.నిం దితుడికి ఎలాంటి అనుమానం రాకుండా చా కచక్యంగా పట్టుకున్నారు.

టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటిల్లో వెంకట్ తైక్వాండో అకాడమీ చిన్నారులు ప్రతిభ...

Image
టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటిల్లో వెంకట్ తైక్వాండో అకాడమీ చిన్నారులు ప్రతిభ కర్నూలు స్పోర్ట్స్ మే,25,(ప్రజా చరిత్ర) : ప్రోధుటూర్ టౌన్ లో 1వ ఓపెన్ జాతీయ టై క్వాండో ఛాంపియన్ షిప్ పోటిలు ఈ నెల 22 వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగాయి.ఈ పోటీలకు నగరంలోని వెంకటేశ్వర నగర్,వెంక ట్ తైక్వాండో అకాడ మీ చిన్నారులు ప్రతిభ చూపించారు.సు మారు ఈ పోటిలకు 950 క్రి డకారులు పాల్గొన్నారు.ఈ పోటిలలో వెంకట్ టైక్వాండో అకాడమీ క్రిడకారులు (ఎస్.జై.ప్ర తీక్ - 20 కేజీలలోపు విభాగంలో బంగారు ప తకం )(బి.ఉత్తేజ్ కుమార్ 25కేజీ - రజత పత కం ),(బి.రిత్విక్ సాయి -27కేజీ రజత పతకం ),(సి.వెంకట కుశాల్ - 25 కేజీ విభాగంలో కాం స్య పతకం ),(ఎన్.మోహిత్ ధర్మ -21కేజీ విభా గంలో కాంస్య పతకం),(వి.ప్రశాంతి వల్లి -20 కేజీ విభాగంలో రజత పతకం),క్యాడెట్ విభా గంలో (ఎస్.దినేష్ -41కేజీల విభాగంలో కాం స్య పతకం) సాధించినట్లు మాస్టర్ బి.వెంకటే శ్వర్లు,కోచ్ ఎన్.నాగన్నలు తెలిపారు.

ఆటో డ్రైవర్ రామకృష్ణ కుటుంబానికి ప్రభు త్యం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిం చాలి...టి.రాముడు సిపిఎం పార్టీ నగర కార ్యదర్శి...

Image
ఆటో డ్రైవర్ రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్యం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి టి.రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కర్నూలు ప్రతినిధి మే,25,(ప్రజా చరిత్ర) : కర్నూలు నగరం,పందిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ గత శనివారం ప్రయాణికు లను దింపడానికి బి.ర్.రెడ్డి.కాలనీ వెనకాల ర మణా రెడ్డి కాలనీకి వెళ్లే సరికి,కురిసిన వాన, గాలి బీభత్సానికి స మీపంలోని విద్యుత్ స్తం భం విరిగి ఆటోపై పడడం వల్ల ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందిన ఘట న జరిగింది.ప్రకృతి బీభత్సం వల్ల మరణించిన రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 ల క్షలు ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పార్టీ న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు,సిఐటి యు న్యూసిటీ అధ్యక్ష,కార్యదర్శులు వై.నాగేష్ ఆర్.నరసింహులు, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ లు ప్రభుత్యాన్ని కోరారు.ఆదివారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉన్న భౌతికకాయాన్ని సందర్శించి నివా ళులర్పించారు.అనంతరం వారి కుటుంబానికి సిఐటియు అండగా ఉంటుందని కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు అందులో మరణించిన కుటుం బాలను ...

బిల్లుల క్లియరెన్స్‌కు లంచం...ఏసీబీ వలలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్...

Image
బిల్లుల క్లియరెన్స్‌కు లంచం ఏసీబీ వలలో పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ జనగామ ప్రతినిధి మే,25,(ప్రజా చరిత్ర) : అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప దేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అధికారు లు మాత్రం లంచాల వ్యవహారాలకు తెరదిం చటం లేదు.తాజాగా జనగామ జిల్లా,పాలకుర్తి ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైంది.సమాచారం ప్రకారం,ఓ బిల్లుల సంతకం కోసం రూ.50వేల లంచం డి మాండ్ చేయడంతో పెద్దవంగర మండలం,క న్వాయిగూడెం గ్రామానికి చెందిన బాధిత కాం ట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఫి ర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధి కారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించా రు.ఈ క్రమంలో హనుమకొండలోని భవానీ నగ ర్‌లో ఉన్న తన నివాసంలో కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండ గా పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ట్రాప్ అనంతరం అధికారులు శ్రీకాంత్‌ను అదు పులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపట్టా రు.అనం తరం భవానీ నగర్‌లోని ఆయన ని వాసంలో ఏసీబీ అధికారులు సో...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

Image
డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్ యుగంధర్,వెల్దుర్తి సీఐ కర్నూలు క్రైం,మే,24,(ప్రజా చరిత్ర) : కర్నూలు జిల్లా,బేలగల్ మండలం,ప్యాతోలి గ్రా మానికి చెందిన గొల్ల వెంకటేష్ అనే వ్యక్తి లక్ష రూపాయలు తీసుకుని,వాటిని మూడింతలు చేసి మూడు లక్షలు ఇస్తానని చెప్పి ఓ వ్యక్తిని మోసం చేసి పరారీలో తిరుగుతున్నాడు.మో సపోయిన బాధితుడు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా,పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగం గా మోసం చేసిన వెంకటేష్ అనే వ్యక్తిని గత శుక్రవారం వెల్దుర్తి గ్రామం శివారులో పోలీసు లు అరెస్టు చేశారు.ఈ సందర్బంగా వెల్దుర్తి సీఐ యుగంధర్ మాట్లాడుతూ నిందితుడు కొన్ని కె మికల్స్ ఉపయోగించి సాధారణ నోట్లను నల్ల గా మార్చి,వాటిని ప్రత్యేక పద్ధతిలో కెమికల్‌ తో కడిగితే అసలు నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నట్లు తెలి పారు.నల్లటి కాగితాలను ఇచ్చి,కెమికల్ పేరు తో సాధారణ నీళ్లు అందించేవాడని పేర్కొన్నా రు.బాధితుడు వాటిని కడిగినా నగదుగా మా రకపోవడంతో తాను మోసపోయానని గుర్తిం చి,వెంకటేష్ ఆచూకీ తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిప...

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు... వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి...

Image
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు  వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి కర్నూలు ప్రతినిధి మే,24,(ప్రజా చరిత్ర) : పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమో దవుతున్నాయి.దీంతో వడదెబ్బకు జనం పిట్ట ల్లా రాలిపోతున్నారు.శనివారం TGలో 40 మంది,APలో 16మంది వడదెబ్బతో మరణిం చారు.ఉమ్మడి WGL జిల్లాలో 19మంది,ఉ మ్మడి NLG, ఖమ్మం,KNR జిల్లాల్లో ఆరుగురి చొప్పున,ADBలో ఇద్దరు,NZBలో ఒకరు మృ తిచెందారు.అటు APలో గుంటూరు,పల్నాడు, VJA,అనకాపల్లి,ఏలూరు తదితర జిల్లాల్లో మ రణాలు నమోదయ్యాయి.

రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురో గతి...డాక్టర్ బత్తుల సంజీవరాయుడు...

Image
రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురోగతి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు కర్నూలు ప్రతినిధి మే,23,(ప్రజా చరిత్ర) : కర్నూలు జిల్లాలోని సునయన ఆడిటోరియం లో శ్రీ రాజీవ్ రంజన్ మిషన్ మిశ్రా బీసీ కమి షన్ వారు గ్రామీణ,పట్టణ ప్రాంత స్థానిక సంస్థ లలో బిసి రిజర్వేషన్లపై అధ్య యన మరియు వినతులు స్వీకరించడం జరిగింది.138 బీసీ కులాల సంక్షేమం,అభివృద్ధి రిజర్వేషన్లపై జా తీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవ రాయుడు మెమోరాండం కమీషన్ ప్రతినిధి రా జీవ్ రంజాన్ మిశ్రాకు ఇవ్వడం జరిగింది.దేశ జనాభాలో బిసి,ఓబీసీ వర్గాలు సంఖ్యాపరం గా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబం ధించిన 138 బీసీ కులాల ఖచ్చిత మైన గణాం కాలు లేవు.విద్య,ఉపాధి,రాజకీయ,సామాజిక సంక్షేమం,ఆర్థిక అభివృద్ధి వంటి రకరకాల రం గాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన వాటా నిర్ణయించటానికి గణాంకాలు తప్పక అవసరం.కులగణన ద్వారా సామాజికంగా వె నుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు,అవ సరాలు,సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు,పథకాలు,ప్రాజెక్టు లు మొదలగునవి రూపొందించవచ్చు.ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలి మెట్టు.భారత రాజ్యాంగం 15(4 )16( 4),340...

ఆస్తుల కోసం మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు...వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహ రించాలి...ఎస్సై వెంకట్ సూచన...

Image
ఆస్తుల కోసం మానవత్వం మరిచిన కుటుంబ సభ్యులు వృద్ధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి ఎస్సై వెంకట్ సూచన మంగళగిరి ప్రతినిధి మే,23,(ప్రజా చరిత్ర) : మంగళగిరి మండలం,నవులూరు గ్రామ పరి ధిలోని పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితి లో ఉండటం స్థానికులకు కనిపించింది.ఒంట రిగా బాధాకర పరిస్థితుల్లో ఉన్న వృద్ధుడిని గ మనించిన సచివాలయ పోలీసు సిబ్బంది,నవు లూరు గ్రామ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్,వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీ సులకు స మాచారం అందించారు.సమాచా రం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చి రు మామిళ్ల వెంకట్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడి పరిస్థితిని పరిశీలించారు. నాగేశ్వరరావుతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించగా...కుటుంబ సభ్యులు ఆయన పేరు న్న ఆస్తులను తమ పేర్లకు రాయించుకుని,అ నంతరం ఇంటి నుంచి బయటకు పంపించిన ట్లు తెలిసింది.ఈ ఘటనపై స్పందించిన ఎస్ఐ వెంకట్,వృ ద్ధుడి కుటుంబ సభ్యులను సంప్ర దించి వారితో మాట్లాడారు.వృద్ధుడిని నిర్లక్ష్యం చేయకుండా సంరక్షించాల్సిన బాధ్యత కుటుం బ సభ్యులదేనని వారికి సూచిం చారు.అనం తరం నాగేశ్వరరావును సురక్షితంగా కుటుంబ స...

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి... రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టివేత...

Image
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టివేత ప్రజా చరిత్ర న్యూస్,మెదక్ : మెదక్ జిల్లా,నర్సాపూర్ డివిజన్‌లో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ వలలో చిక్కాడు.అధికారి క పనికి సంబంధించి లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అ వినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) అధికారులు బహిరంగంగా పట్టుకున్నా రు.ఏసీబీ వెల్ల డించిన వివరాల ప్రకారం...న ర్సాపూర్ డివిజన్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇం జనీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ముద్దం ర మణారెడ్డి,ఫిర్యాదుదారుడికి సంబంధించిన 11వర్క్ బిల్లులను ముందుకు పంపేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు.మొ త్తం రూ.3,13,882 విలువైన బిల్లులను డివి జనల్ ఇంజనీర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడానికి ఈ డబ్బు కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ నెల 23వ తేదీ,శుక్రవారం తన కార్యాలయంలోనే లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని అతడిని ప ట్టుకున్నారు.అతడి వద్ద నుంచి రూ.25వేలు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అ ధికారులు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగిగా విధు లను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొం దేందుకు ప్రయత్నించినందుకు సంబంధిత అ ధికారిని ...