Posts

Showing posts from July, 2026

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి...ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓ టర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటై జేషన్ పురోగతి నమోదు చేయాలి...జిల్లా కలె క్టర్ డా.ఏ.సిరి...

Image
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజు కు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురో గతి నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,02 : అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారు లను ఆదేశించారు.గురువారం స్థానిక జమ్మిచె ట్టు వద్ద ఉన్న గడ్డ వీధి 244,245 పోలింగ్ స్టే షన్ పరిధిలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రి యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సం దర్భంగా కలెక్టర్ ముందుగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ ఓలు) సేకరించిన సమా చారాన్ని యాప్ లో డిజిటైజేషన్ చేస్తున్న విధా నాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలె క్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అ త్యంత జాగ్రత్తగా డిజిటైజేషన్ ప్ర క్రియను నిర్వహించాలన్నారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిన హాయించబడకుండా చర్యలు తీసుకోవాల న్నారు.ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురోగతి నమోదు...

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి... రిజిస్ట్రే షన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయవద్దు... దస్తావేజులేఖర్ల లైసెన్స్ లు పునరుద్దరించా లి...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం...

Image
ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయ వద్దు దస్తావేజులేఖర్ల లైసెన్స్ లు పునరుద్దరిం చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 02 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సం ఘం పిలుపు మేరకు కర్నూలు జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయంలో జీఓ నెం బర్ 396 రద్దు చేయాలని,అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయకూడదని,దీనివల్ల ఎన్నో సంవ త్సరాలుగా ఉపాధిగా ఏర్పరచుకుని జీవిస్తున్న దస్తావే జులేఖర్ల జీవనోపాధి లేకుండా పోతుం దని వారు వారి కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని బాధను వ్యక్తం చేస్తూ గురువారం రి జిస్ట్రేషన్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు.అనంతరం కర్నూలు,కల్లూరు స బ్ రిజిస్టర్ వార్లకు 396 జీఓను రద్దు చేయుట కు మెమోరండం సమర్పించారు.ఈ కార్యక్ర మంలో కర్నూలు దస్తావేజులేఖర్ల సంక్షేమ సం ఘం నాయకులు గౌరవ అధ్యక్షులు ఎస్.ఎ.రె హమాన్, ప్రెసిడెంట్ సి.ఎస్.మహమ్మద్ రఫీ,వై స్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్,నాగేశ్వర రావు, హనుమంతరావు,చందు,ఇస్మాయిల్ రామకృ ష్ణ,రామచంద్రారెడ్డి,భాష,భాస్కర్ హుద్దూస్,మ...

వైభవంగా "వికసిత్ భారత్ - జీ రామ్‌ జీ' పథ కంను జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ...

Image
వైభవంగా "వికసిత్ భారత్ - జీ రామ్‌ జీ' ప థకంను జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,వెల్దుర్తి,జూన్, 02 : కర్నూలు జిల్లా,వెల్దుర్తి మండల కేంద్రంలో ని "వికసిత్ భారత్ - జీ రామ్‌ జీ' పథకంను గు రువారం జిల్లా స్థాయిలో అధికారికంగా భూమి పూజ చేసి ప్రారంభించారు.అనంతరం వెల్దుర్తి ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో సభ ఏర్పా టు చేశారు.కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బ స్తిపాటి నాగరాజు,జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,ప త్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హాజర య్యారు.ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,కేంద్ర గ్రా మీణాభి వృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌ హాన్,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల ప వన్ కళ్యాణ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా,ఓ బులవారిపల్లె మండలం,ముక్కవారి పల్లి గ్రా మంలో జాతీయ స్థాయిలో అధికారికంగా ప్రా రంభించనున్న 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ' పథకాన్ని వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా వీక్షించా రు.

జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆర్. రంగస్వామి...

Image
జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి న బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆర్.రంగస్వామి నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,02 : కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్. రంగస్వామి బి-సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది జిల్లా పోలీసు కార్యాలయం కర్నూలుకు బదిలీ అయిన సందర్భంగా గురువారం కర్నూ లు ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ని మర్యాదపూర్వ కంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్,ఆర్. రంగస్వామికి అభినందనలు తె లియజేసి,నూతన బాధ్యతల్లోనూ సమర్థవం తంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించా రు.

నిత్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ శిక్ష విధించాలి...మంగ ళగిరి,రాష్ట్ర టీడీపీ కార్యాలయం,ప్రజా పరిష్కా ర వేదికలో వినతిపత్రం అందచేత...

Image
నిత్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ శిక్ష విధించాలి మంగళగిరి,రాష్ట్ర టీడీపీ కార్యాలయం,ప్రజా పరిష్కార వేదికలో వినతిపత్రం అందచేత కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రా హ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్స న్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్ర తినిధి,జూన్,02 : మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాల యంలో గురువారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక కా ర్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వత మ్మ హాజరయ్యారు.ఈ సం దర్భంగా రా ష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపా టి రవి కుమార్,హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కార్యాలయంలో అడిషనల్ పీఎస్ సా యికుమార్ లకు వినతిపత్రాలు సమర్పించా రు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పులి వెందుల నియోజకవర్గం,లింగాల మండలం, లోపత్నుతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి ని త్వికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన స్వాతిరెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష విధించా లని,బాధిత పేద విశ్వబ్రాహ్మణ కుటుంబమైన నాగవేటి రామాచారి,సుజన శ్రీ దంపతులకు న్యాయం చేయాలని కోరారు.అలాగే ప్రభుత్వం తరఫున బాధిత కుటుం...

శ్రీ గోడల ఆంజనేయ స్వామి నగర్‌లో ముమ్మ రంగా రోడ్డు పనులు...కమిషనర్ చల్లా ఓబులే సు చొరవపై కాలనీ వాసులు హర్షం...

Image
శ్రీ గోడల ఆంజనేయ స్వామి నగర్‌లో ముమ్మ రంగా రోడ్డు పనులు కమిషనర్ చల్లా ఓబులేసు చొరవపై కాలనీ వా సులు హర్షం అర్జీ ఇచ్చిన రెండ్రోజుల్లోనే స్పందన...సమ స్యల పరిష్కారానికి హామీ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి : కల్లూరు అర్బన్,స్థానిక శ్రీ గోడల ఆంజనేయ స్వామి నగర్ కాలనీలో ఎన్నాళ్లో ఎదురుచూ స్తున్న రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమ య్యాయి.కాలనీ ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై మున్సి పల్ కమిషనర్ చల్లా ఓబులే సు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తు న్నారు. రెండ్రోజుల్లోనే స్పందన...అధికారులకు ఆదేశాలు : గత రెండు రోజుల క్రితం కాలనీ వాసు లం తా కలిసి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చల్లా ఓబులేసుకి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో రోడ్లు దెబ్బతిని ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దీ నిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్... ఏమాత్రం ఆలస్యం చేయకుండా,కాలనీ వాసు ల కష్టాలను స్వయంగా పరిగణనలోకి తీసు కుని,వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు.కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అ ధికారులు గురువారం ...

విలేకరి వెంకట్,కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు కట్టడి చేయా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) డి మాండ్...

Image
విలేకరి వెంకట్,కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు క ట్టడి చేయాలి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) డి మాండ్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,02 : కర్నూలు జిల్లా,సి బెళగల్ ప్రజాశక్తి విలేకరి వెంకట్,అతని కుటుంబ సభ్యులపై రౌడీ షీట్ డానియేలు వేధింపులు,దాడులు కట్టడి చేయా లని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయ ణ,గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్ లు గు రువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ విషయంలో పోలీసులకు పిర్యాదు చేసిన ట ప్పటికి డానియేలు పట్ల ఎలాంటి చర్య తీసు కోకపోవడం బాధాకరం అన్నారు.ఇప్పటికైనా డానియేలుపై చర్యలు తీసుకోవాలని,లేని ప క్షంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ కలుపుకుని ఉద్యమం చేపతామని వారు తెలిపారు.