ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి... రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టివేత...
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి
రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టివేత
మెదక్ జిల్లా,నర్సాపూర్ డివిజన్లో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ వలలో చిక్కాడు.అధికారి క పనికి సంబంధించి లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అ వినీతి నిరోధక శాఖ (ఏసీ బీ) అధికారులు బహిరంగంగా పట్టుకున్నా రు.ఏసీబీ వెల్ల డించిన వివరాల ప్రకారం...న ర్సాపూర్ డివిజన్లో అసిస్టెంట్ డివిజనల్ ఇం జనీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ముద్దం ర మణారెడ్డి,ఫిర్యాదుదారుడికి సంబంధించిన 11వర్క్ బిల్లులను ముందుకు పంపేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు.మొ త్తం రూ.3,13,882 విలువైన బిల్లులను డివి జనల్ ఇంజనీర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడానికి ఈ డబ్బు కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ నెల 23వ తేదీ,శుక్రవారం తన కార్యాలయంలోనే లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని అతడిని ప ట్టుకున్నారు.అతడి వద్ద నుంచి రూ.25వేలు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అ ధికారులు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగిగా విధు లను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొం దేందుకు ప్రయత్నించినందుకు సంబంధిత అ ధికారిని అరెస్ట్ చేసి,హైదరాబాద్లోని ఏసీబీ ప్ర త్యేక కోర్టులో హాజరుపర చనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు.కేసు దర్యాప్తు కొనసాగు తోందని,ఫిర్యాదు దారుడి వివరాలు భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్ల డించారు.
Comments
Post a Comment