తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు... వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి...
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి
పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమో దవుతున్నాయి.దీంతో వడదెబ్బకు జనం పిట్ట ల్లా రాలిపోతున్నారు.శనివారం TGలో 40 మంది,APలో 16మంది వడదెబ్బతో మరణిం చారు.ఉమ్మడి WGL జిల్లాలో 19మంది,ఉ మ్మడి NLG, ఖమ్మం,KNR జిల్లాల్లో ఆరుగురి చొప్పున,ADBలో ఇద్దరు,NZBలో ఒకరు మృ తిచెందారు.అటు APలో గుంటూరు,పల్నాడు, VJA,అనకాపల్లి,ఏలూరు తదితర జిల్లాల్లో మ రణాలు నమోదయ్యాయి.
Comments
Post a Comment