వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య...

వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య
ప్రజా చరిత్ర న్యూస్,భీమిలి,మే,25 :
విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీ తో మెడ బిగించి హత్య చేసింది.అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుప త్రికి తీసుకెళ్లగా,వైద్యుల తనిఖీల్లో అసలు ని జం బయట పడింది.పోలీసులు నిందితురాలి ని అరెస్ట్ చేశారు.కుటుంబ కలహాలా? లేక ఇ న్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణంలో పో లీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...