దేశంలో రూ.1.1లక్షల కోట్ల అనాథ ఆస్తులు... 83వేల కోట్లు బ్యాంక్ డిపాజిట్లు...
దేశంలో రూ.1.1లక్షల కోట్ల అనాథ ఆస్తులు
83వేల కోట్లు బ్యాంక్ డిపాజిట్లు
దేశంలో యజమానుల జాడ లేక పేరుకు పో తున్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ముగిం పు నాటికి రూ.1.1లక్షల కోట్లకు చేరింది.ఇం దులో రూ.83,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్లు కాగా,మిగిలినవి బీమా,ఈక్విటీ నిధులు.అవ గాహన కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించి న మార్పు రావడం లేదు.పాత ఖాతాల్లో నా మినీ వివరాలు లేకపోవడం,చేతిరాత రికార్డుల వల్ల కేవైసీ వివరాలు సరిపోలకపోవడం వంటి వి సమస్యకు ప్రధాన కారాణాలు.దీనివల్ల అ ర్హులైన వారసులకు నిధుల లభ్యత సవాలు గా మారింది.
Comments
Post a Comment