ములుగు జిల్లాలో విషాదం...పిడుగుపాటుకు 21ఆవులు మృతి...

ములుగు జిల్లాలో విషాదం

పిడుగుపాటుకు 21ఆవులు మృతి

నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ములుగు, జూన్,27 :

ములుగు జిల్లా తాడ్వాయి మండలం అం కంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విషా దకర ఘటన చోటుచేసుకుంది.ఆవులను ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేయ గా,భారీ వర్షంతో పాటుగా ఒక్కసారిగా పి డుగు పడటంతో 21ఆవులు అక్కడికక్క డే మృతి చెందాయి.ఈ ఘటనతో పశు వుల యజమాని సమ్మయ్యతో పాటు గ్రా మస్తులు తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు.
ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో పశు వులు మృతి చెందడంతో యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...