రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై...
రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టే షన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) వి.నర్సింహులు అవినీతి నిరోధక శా ఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు.వివ రాలు ఇలా ఉన్నాయి...అధికారిక విధులు ని ర్వహించేందుకు లంచం డిమాండ్ చేసి,అందు లో భాగంగా రూ.50వేలు నగదును స్వీకరి స్తుండగా ఏ సీబీ అధికారులు భహిరంగంగా పట్టుకుని అరెస్టు చేశారు.ఏసీబీ విడుదల చేసి న అధికారిక ప్రకటన ప్రకారం...గాంధీనగర్ పో లీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో స్టేషన్ బె యిల్ మంజూరు చేయడం,అలాగే భవిష్యత్తు లో ఫిర్యాదుదారుడిని వేధించకుండా ఉండడం కోసం ఎస్ఐ నర్సింహులు మొత్తం లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.దీం తో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యిం చగా,వారు పక్కా ప్రణాళికతో వలపన్ని చర్య లు చేపట్టారు.
Comments
Post a Comment