భర్త వేధింపులు...టీచర్ ఆత్మహత్య...
భర్త వేధింపులు...టీచర్ ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా,జన్నారం మండలం,రేండ్ల గూడకు చెందిన టీచర్ కస్తులపురి జోత్స్న ఆ త్మహత్య చేసుకుంది.ఎస్ ఐ ఉదయ్ కిరణ్ వి వరాల ప్రకారం..జోత్స్నకు నాలుగేళ్ల క్రితం నా గరాజుతో వివాహమైంది.దుబాయ్ నుంచి వ చ్చిన ఆమె భర్త అనూమానంతో తల్లితో కలిసి వేధింపులకు గురిచేశాడు.వేధింపులు భరించ లేక ఈ నెల 20న జోత్స్న పురుగు మందు తా గి,ఆత్మహత్యకు పాల్పండింది.మంచిర్యాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెం దింది.ఆమె భర్త,అత్త లక్ష్మి,బావ నరేశ్ పై కేసు నమోదైంది.
Comments
Post a Comment