ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ...

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,నంద్యాల క్రైం, జూన్,04 :

నంద్యాల జిల్లా,నందికొట్కూరు మండల పరిధి లోని బ్రాహ్మణ కొట్టుకూరు నేషనల్ హైవే రోడ్డు దగ్గర కారులో సివిల్ కాంట్రాక్టర్ తెలుగు శ్రీరా ములు వద్ద నుండి ఏఈ తెలుగు రమేష్ రూ. 40 వేలు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికా రులకు గురువారం పట్టుబడ్డాడు.మిడుతూ రు,జూపాడు బంగ్లాలో కస్తూర్బా పాఠశాలలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ బిల్లుల మంజూ రు క్వాలిటీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...