ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యుత్ శాఖ ఏఈ నిర్లక్ష్యం...ఫోన్లో సినిమా చూస్తూ కా లయాపన...

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఈ నిర్లక్ష్యం

ఫోన్లో సినిమా చూస్తూ కాలయాపన
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతిని ధి,జూన్,24 :

కర్నూలు జిల్లా,ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో గత సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ అ ధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరిస్తుండగా విద్యుత్ శా ఖ ఏఈ ఉలిగప్ప మొబైల్లో సినిమా చూస్తూ కూర్చోవడం చర్చనీయాంశమైంది.ప్రజల సమ స్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చే స్తున్నారని,గ్రీవెన్స్ కార్యక్రమాలు కేవలం పేరుకే నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు.ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...