డొక్కాసీతమ్మ మధ్యాహ్న బోజన పథకం, మండల స్థాయి ఎండిఎం-సిసిహెచ్ లకు శిక్షణ...కల్లూరు మండలం విద్యాశాఖాధికారు లు...
డొక్కాసీతమ్మ మధ్యాహ్న బోజన పథకం, మండల స్థాయి ఎండిఎం-సిసిహెచ్ లకు శిక్షణ
కల్లూరు మండలం విద్యాశాఖాధికారులు
కర్నూలు జిల్లా,కల్లూరు మండలం విద్యా శాఖా ధికారి కార్యాలయంలో బుధవారం విద్యాశా ఖాధికారులు 1,2 ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం,మండల స్థాయి ఎం డిఎం-సిసిహెచ్ ల కు శిక్షణ కార్యక్రమం ఏర్పా టు చేశారు.ఈ సందర్బంగా విద్యాశాఖాధికారి 1- ఎం.శ్రీ నివాసులు,విద్యాశాఖాధికారి 2-జి. వనజకుమారిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథ కం మెనూ ద్వారా విద్యార్థిని,విద్యార్థులకు పౌ ష్టిక ఆహారం అందించేలా కృషి చేస్తుందని అ న్నారు.కావున నిబంధనలు పాటిస్తూ పిల్లలకు మంచి ఆహారం పంపణి చేయాలని వారు ఆ దేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు,సిఆర్ ఎంటిలు పాల్గొన్నారు.
Comments
Post a Comment