రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి...సుప్రీంకోర్టులో పిటిషన్‌...

రామ మందిర విరాళాలపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి

సుప్రీంకోర్టులో పిటిషన్‌
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,24 :

ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్ర మా లు,నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చే యాలని,సీబీఐ విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది.రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవహారాలు,పరిపాలన కు సంబంధించి ఆర్థిక అవకతవకలు,ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై సీబీఐ వి చారణ జరపాలని పిటిషన్‌ కోరింది.మరోవైపు విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవక లపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ దా ఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పి ల్‌)ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చే సినందున,అత్యవసర విచారణ అవసరం లేద ని అభిప్రాయపడింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...