బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకు న్న మహిళలు...

బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టు కున్న మహిళలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 :

తెలంగాణ,ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహి ళలు గొడవపడిన ఘటన ఖమ్మం జిల్లాలో చో టుచేసుకుంది.మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర-ఖమ్మం వెళ్తున్న బస్సు వైరా (మం),పాలడుగు గ్రామ సమీపంలో రాగానే ఒక కుటుంబం ఎక్కింది.ఆ కుటుంబానికి చెం దిన ఓ మహిళ సీటు కోసం తోటి మహిళలతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం తీవ్రమై,ఒ కరి నొకరు తోసుకుంటూ,జుట్టు పట్టుకుని కొ ట్టుకున్నారు.ఉచిత ప్రయాణంతో మహిళా ప్ర యాణికుల రద్దీ పెరగడంతో ఇలాంటి సంఘట నలు నిత్యకృత్యమయ్యాయి.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...