వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం... ప్రయాణికులపై బూతుల ప్రదర్శన...
వినుకొండ డిపో బస్సు కండక్టర్ వీరంగం
ప్రయాణికులపై బూతుల ప్రదర్శన
పల్నాడు జిల్లా,వినుకొండ డిపో బస్సు కండక్ట ర్ మద్యం సేవించి ప్రయాణికులపై బూతులతో దుర్భాషాలాడిన ఘటన వీడియో సోషల్ మీ డియాలో వైరల్ అవుతుంది.వివరాలు ఇలా ఉన్నాయి...వినుకొండ నుంచి,దోమల గూడెం వెళుతున్న బస్సు కండక్టర్ ఆడవారి పట్ల,ప్ర యాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ప్ర యాణికులు చెపుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నత అధికారులు విచారణ జరిపిం చి,కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణి కులు కోరుతున్నారు.
Comments
Post a Comment