రైతులను మోసం చేసే వారిపై చర్యలు తప్ప వు...అఖిల్ మహాజన్,ఆదిలాబాద్ ఎస్పీ...

రైతులను మోసం చేసే వారిపై చర్యలు తప్ప వు

అఖిల్ మహాజన్,ఆదిలాబాద్ ఎస్పీ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ఆదిలాబాద్, జూన్,04 :

అమాయక రైతులకు రుణాలు ఇప్పిస్తామని, సబ్సిడీలు మంజూరు చేయిస్తామని,వ్యవసా య పరికరాలు అందిస్తామని,పంటలను అధి క ధరలకు కొనుగోలు చేస్తామని నమ్మించి మో సాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినచర్య లు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు.గత ఏడాది కాలంలో రైతులను మోసం చే సిన దళారులపై 25కేసులు నమోదు చేయగా, ఈ సంవత్సరం నెల రోజులలోనే 20కేసులను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...