హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్...రి మాండ్...నిందితులను కర్నూలు ఒకటవ ప ట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్


నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 :

కర్నూలు నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి తైసీమ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసును కర్నూ లు ఒకటవ పట్టణ పోలీసులు వేగంగా చేధిం చారు.నిందితులైన జలీల్ అహ్మద్,జునైద్,ఫైస ల్,ఆరిఫ్‌లను 24గంటల్లోనే చట్టపరంగా అరెస్ట్ చేసి న ట్లు ఒక టవ పట్టణ సీఐ మారుతి శంక ర్ శుక్రవారం తెలిపారు.కేసు దర్యాప్తులో భా గంగా నిందితులను అదుపులోకి తీసుకుని వి చారణ నిర్వహించిన అనంతరం,వారిని న్యా యస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపా రు.నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపర మైన పరిణామాలపై నిందితులకు అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘ టనలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహిం చినట్లు తెలిపారు.
అనంతరం నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురు జు వరకు రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళారు.ప్ర జల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వా రిపై కఠినచర్యలు తీసుకుంటామని,నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని సీఐ మారుతి శంకర్ హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కా పాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించా లని వారు కోరారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...