క్రీడాకారులు అంకితభావంతో సాధన చేయాలి...
క్రీడాకారులు అంకితభావంతో సాధన చేయా లి
క్రీడాకారులు అంకితభావంతో సాధన చేసి న ప్పుడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని టిడిపి యువనేత గౌతమ్ రెడ్డి, ఏపీఎస్పీ డిఎ స్పి మహబూబ్ బాషా,డిఎస్డి ఓ.భూపతిరావు లు అన్నారు.సోమవారం కర్నూలు జిల్లా ఒలం పిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంత ర్ పాఠశాలల బాస్కెట్బాల్ పోటీలను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతిభగల యువ క్రీడాకారులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉం దని అన్నారు.ప్రశంస పత్రాల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చని గౌతమ్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ దాదాభాష,ప్రతినిధు లు మురళీకృష్ణ,ముస్తహీర్,తదితరులు పాల్గొ న్నారు.
Comments
Post a Comment