రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అధికారులు...
రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్
సస్పెండ్ చేసిన అధికారులు
రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వేచి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టే బుల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూ ర్చున్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను స స్పెండ్ చేశారు.దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చి వార పోలీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్యలు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వె ల్లడించారు.
Comments
Post a Comment