రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ...

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,న్యూ ఢిల్లీ, జూన్,24 :

ప్రధానమంత్రి మోడీ న్యూఢిల్లీలో మంగళవా రం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో స మావేశమయ్యారు.రాష్ట్రపతి భవన్‌లో జరిగి న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్ర పతి కార్యాలయం ఎక్స్ లో పంచుకుంది.అ యితే ఈ సమావేశం యొక్క అధికారిక అజెం డాపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానా లు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...