తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూ ర్....
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూ ర్
పెద్ది సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు.ఆమె భక్తి శ్రద్ధలతో అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరు కుని,శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.సినిమా ఘన విజయం సా ధించాలని,చిత్ర బృందానికి శ్రీవారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించారు.జాన్వీ కపూర్ తిరు మల యాత్ర భక్తుల్లోనూ,అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తించింది.
Comments
Post a Comment