అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు...

అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న క ష్టమ్స్ అధికారులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శంషాబాద్,జూ న్,25 :

హైదరాబాద్,శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బం గారాన్ని పట్టుకున్నారు.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల న డుము భాగంలో ప్రత్యేక పౌచ్‌లలో పేస్ట్ రూ పంలో దాచి తరలిస్తుండగా పట్టుబడ్డారు.రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారె ట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకు న్నారు.నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...