తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి...
తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ నగరంలో కానిస్టేబుల్ ఆత్మ హ త్య తీవ్ర కలకలం రేపుతుంది తెలంగాణ రా ష్ట్ర డిజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వా మి,తన సర్వీస్ తుపాకితో కాల్చుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.అందిన సమాచారం ప్రకా రం...గురువారం తెల్లవారు జామున సుమారు ఉదయం 5:30 గంటల సమయంలో డీజీపీ కా ర్యాలయంలోని వాష్రూమ్కు వెళ్లిన కానిస్టే బుల్ స్వామి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు.కాల్పుల శ బ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరు కుని చూడగా,ఆయన అప్పటికే మృతి చెందిన ట్లు సమాచారం.ఘటన స్థలంలో పోలీసులు ని ర్వహించిన పరిశీలనలో ఒక సూసైడ్ నోట్ ల భ్యమైంది.ఆ నోట్లో తన భార్య, పిల్లలను ఎ వరూ తప్పు పట్టవద్దని,వారు చాలా మంచి వా రని స్వామి పేర్కొన్నారు.అంతేకాకుండా,నేను చనిపోయి దయ్యం అయినా కూడా నా భార్య, పిల్లలను చూసుకుంటాను అంటూ భావోద్వేగ పూరితంగా రాశారు.ఘటనపై సమాచారం అం దుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించా రు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప త్రికి తరలించారు.కానిస్టేబుల్ స్వామి ఆత్మహ త్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వ్యక్తిగత, కుటుంబ లేదా ఉ ద్యోగ సంబంధిత కారణాలేమై నా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Post a Comment