ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం...

ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కుందుర్పి,జులై, 23 :

అనంతపురం జిల్లా,కుందుర్పికి చెందిన...వడ్డే రాము,పద్మావతి దంపతులకు ఐదుగురు అ మ్మాయిలు,ఒక అబ్బాయి సంతానం.ప్రభు త్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకం లో ఆరుగురికీ కలిపి రూ.78 వేల నగదు జమ అయింది.పెద్ద అమ్మాయి పుష్పావతి ఇంటర్ ఫస్టియర్ కాగా,అఖిల,కవిత,వాణి,నవిక,పర మేశ్వర్ కుం దుర్పి ప్రభుత్వ పాఠశాలలో చదు వుతున్నారు.తల్లిదండ్రులు రాళ్లు కొట్టే పని చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...