చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృ తి...
చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృ తి
ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మ హిషాపుటా వద్ద గురువారం ఓ పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిం ది.ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊ పిరాడక మృతి చెందారు.ప్రాణా లతో బయటపడిన ఇద్దరిని దేంకానాల్ ఆసు పత్రికి తరలించారు.మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్,అవి నాష్ సాహు,అభిషేక్ సాహు,రాకేశ్ సాహు,రా మ్ సాహులుగా గుర్తించారు.బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై,స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా...ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు కేం ఝర్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు మృతి చెందారు.అస్వస్థతకు గురైన తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీనికి సంబంధించి పూర్తి వి వరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment